Subscribe For Newsletter

యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ జండా ఆవిష్కరణ

 09 Aug 2020

యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ జండా ఆవిష్కరణ
ఈరోజు భువనగిరి పార్లమెంట్ పరిధిలోని మోత్కూర్ మండల కేంద్రంలో యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎస్సీ విభాగం అధ్యక్షుడు నాగరిగారి ప్రీతం గారు హాజరయ్యారు ఆయన సమక్షంలో యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కారుపోతుల వెంకన్న గౌడ్ జెండా ఆవిష్కరించడం జరిగింది అనంతరం ప్రితం గారు మాట్లాడుతూ రాష్ర్టంలో KCR నిరుద్యోగ యువతను తప్పు దోవ పట్టించారని ఉపాధి లేకుండా చేశారని 2014 మరియు 2018 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కరన్నారు..నిరుద్యోగ భృతి 3000 రూపాయలు ఇస్తామని మాట మార్చారన్నారు ...ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ లెంకల సుజాత వేణు యాదవ్, సర్పంచ్ ఫైళ్ల విజయ నర్సిరెడ్డి, TPCC ఆర్గనైజింగ్ సెక్రెటరీ MD. ఆయాజ్,మాజీ MPTC ముద్దం జయశ్రీ,మైనార్టీ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి MD. సమీర్,SC సెల్ అధ్యక్షుడు మెంట సురేష్, యూత్ కాంగ్రెస్ జిల్లా నాయకులు బద్దీశెట్టి సతీష్,దాచేపల్లి ప్రణీత్ పల్లె భిక్షం, దాచారం గ్రామ కాంగ్రెస్ అద్యక్షుడు పామునుగుళ్ల రవి, యూత్ కాంగ్రెస్ వివిధ గ్రామాల నాయకులు బూసిపాక నర్సింహ, డెన్కల నరేష్, పావిరాల రాంబాబు,ఎరసాని పెళ్లి సందీప్,బీసు శ్రవణ్,తోగారు రాజు,రావుల రవి యాదవ్, కమ్మంపాటి రాము, MD. మహేబూబ్ మియా,MD. జానీ, NSUI రాష్ర్ట నాయకుడు బండారు ప్రశాంత్ రెడ్డి, తీగల వినోద్,నిమ్మల శ్రీనుయాదవ్, SK.బాబర్,ఏనుగుల నరేష్, బూసిపాక నరేష్,బూసిపాక ఉమేష్, ఎరుకల నవీన్, బోనగిరి ప్రశాంత్, మోరిగాల అశోక్, మిరియాల నరేష్, దామరోజు సోమలింగచారి,సాయి,వంశీ,మహేష్,కృష్ణ తదితరులు పాల్గొన్నారు...